Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-26 02:11 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-26 16:23 GMT

అమరావతి..

-వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు..

-భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు.

-గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.

-33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.

-వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన పంటలకు రూ. 22.59 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

-మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు.. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు.

-నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.

-విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

2020-10-26 16:21 GMT

కడప :

-జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కామెంట్స్ .....

-ఖరీఫ్ సీజన్ లో విస్తారంగా కురిసిన వర్షాలు..

-డెబ్బై సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు.

-సీఎంగా జగన్ భాద్యతలు చేపట్టాక భారీ వర్షాలు..

-జిల్లాలోని రిజర్వాయర్లలో 63టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగలిగాం...

-ఇరిగేషన్ ప్రాజక్టుల విషయంలో కూలకుషకంగా చర్చించాం...

-జిల్లాకు గుండెకాయ గండికోట ప్రాజెక్టు, గండికోట జలాశయంలో 17టీఎంసీల నీటి నిల్వ ఉంచాం....

-గీతం యూనివర్సిటీ విషయంలో అనవసర రాద్దాంతం తగదు..

-ప్రజలకు మేలు జరగకూడదనే విధంగా వ్యవహరించే ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యకరం.

2020-10-26 16:15 GMT

అమరావతి

-పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ భాద్యులు .

చంద్రబాబు

-ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.

-రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది.

-బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

-రూ 430కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86% టిడిపి పూర్తిచేసింది.

-123కిమీ కాలువ తవ్వకానికి గాను 121కిమీ పూర్తయ్యింది.

-మిగిలిన 14% పనులను గత 18నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు.

-2నెలల్లో చేయాల్సిన పని, 2సీజన్లు పూర్తయినా, 2ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.

-86% పనులు టిడిపి పూర్తిచేస్తే, మిగిలిన 14% పూర్తి చేయడానికి చేతులు రావా..?

-జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం.

-పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

-ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం.

-అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.

-రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా టిడిపి బాధ్యత.

-ప్రతిపక్షం ప్రజాందోళనలకు పోటీ ఆందోళనలు వైసిపి జరపడం సిగ్గుచేటు.

-నిరసన తెలిపే హక్కు బాధితులకు ఉంది. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు.

-శాంతిని టిడిపి ప్రమోట్ చేస్తే, విధ్వంసాన్ని వైసిపి ప్రమోట్ చేస్తోంది.

-మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ ఇలా దుర్మార్గ పాలన చేయరు.

-ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడటం హేయం.

-చిత్తూరు వైసిపి నాయకులు మిడిసి మిడిసి పడుతున్నారు.

2020-10-26 16:15 GMT

అమరావతి

-పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ భాద్యులు .

చంద్రబాబు

-ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.

-రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది.

-బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

-రూ 430కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86% టిడిపి పూర్తిచేసింది.

-123కిమీ కాలువ తవ్వకానికి గాను 121కిమీ పూర్తయ్యింది.

-మిగిలిన 14% పనులను గత 18నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు.

-2నెలల్లో చేయాల్సిన పని, 2సీజన్లు పూర్తయినా, 2ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.

-86% పనులు టిడిపి పూర్తిచేస్తే, మిగిలిన 14% పూర్తి చేయడానికి చేతులు రావా..?

-జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం.

-పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

-ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం.

-అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.

-రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా టిడిపి బాధ్యత.

-ప్రతిపక్షం ప్రజాందోళనలకు పోటీ ఆందోళనలు వైసిపి జరపడం సిగ్గుచేటు.

-నిరసన తెలిపే హక్కు బాధితులకు ఉంది. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు.

-శాంతిని టిడిపి ప్రమోట్ చేస్తే, విధ్వంసాన్ని వైసిపి ప్రమోట్ చేస్తోంది.

-మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ ఇలా దుర్మార్గ పాలన చేయరు.

-ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడటం హేయం.

-చిత్తూరు వైసిపి నాయకులు మిడిసి మిడిసి పడుతున్నారు.

2020-10-26 16:10 GMT

శ్రీకాకుళం జిల్లా..

//భావనపాడు తీరంలో ఇద్దరు గల్లంతు..

//గల్లంతైన వారు పాతపట్నంకు చెందిన వంశీ(20), పొలాకి మండలం పిన్నింటి పేటకు చెందిన సురేష్(33)గా గుర్తింపు..

//సురేష్(33) మృతదేహం లభ్యం..

//వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..

2020-10-26 16:06 GMT

అమరావతి

-కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

-పాలనా వైఫల్యాలను పోలీసు లాఠీలతో కప్పిపెట్టాలనుకుంటున్నారు

-తెలుగుదేశం అధికారంలో ఉండగా....కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చాం. 13 జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో పనిచేశాం.

-జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని ఒక వర్గానికి పరిమితం చేశారు.

-వివక్షకు పాల్పడుతున్నారు. నాడు జగన్ రెడ్డి చేసిన పాదయాత్రకు సహకరించాం.

-మేం ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నట్లు వ్యవహరిస్తే పాదయాత్ర చేసేవారా.?

-ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉండకూడదు అనేలా జగ్లక్ వ్యవహరిస్తున్నారు.

-సొంతూళ్లలో ఉండనివ్వకుండా తరిమేస్తున్నారని ప్రశ్నిస్తే వేధించారు.

-హంద్రీనీవాపై ప్రతిపక్షంలో ఉండగా అన్ని రకాలైన ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి..

-నేడు నీళ్లివ్వమంటూ పాదయాత్ర చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు.?

-జగన్ రెడ్డికి పరిపాలన చేతకాదు. ప్రజల సంతోషంగా ఉంటే పట్టదు.

2020-10-26 15:59 GMT

అమరావతి

*మంత్రి కన్నబాబు కామెంట్స్

*రేపు సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా - పిఎం కిసాన్ కింద రెండో విడుత నగదు చెల్లింపు చేస్తారు

*పెట్టుబడి సహాయం అందిస్తాం అని ఎన్నికలు ముందు హామీ ఇచ్చి అది జగన్ నిలబెట్టుకున్నారు

*కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు

*ఇప్పుడు 2000 రూపాయల చప్పున చెల్లిస్తాం

*ఇటీవల గిరిజనులకు ఇచ్చిన భూమి కి కూడా రైతు భరోసా చెల్లిస్తాం

*ఆ గిరిజనులకు సంబంధించి రూ. 11,500 చెల్లిస్తున్నాం

*మొత్తం 50.47 లక్షల మంది రైతులకు నిధులు చలిస్తాం

*కమ్యూనిస్ట్ లు ఎరజెండ ఎరాజెండ్ ఎనియల్లో అని అనడం మానేసి పచ్చ జెండా మోస్తున్నారు

*ఇది వరకు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలని, ఆక్రమణలు వద్దు అని ఆందోళన చేసే కమ్యూనిస్ట్ లు ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు

*కమిషన్ల కోసం కేంద్రం నుండి పోలవరం కడుతాం అని తీసుకున్నారు

*లోకేష్ కి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కూడా రాదు

*అమరావతి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశార

2020-10-26 15:38 GMT

విజయవాడ

// హెచ్ఎం టీవీతో విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు

// ఒక నెలలో మూడు హత్యలతో కత్తిమీద సాము చేసాం

// విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పూర్తి చెకింగ్ లు జరుగుతున్నాయి

// కరోనా కారణంగా కార్డన్ సెర్చ్ ల జోలికి పోవడం లేదు

// కేసు ఎంతటిదైనా ఛేధిస్తున్నాం

//నగరంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి పరిస్ధితులను ఉపేక్షించేది లేదు

2020-10-26 15:29 GMT

తూర్పు గోదావరి జిల్లా..రాజోలు

*గోదావరిలోకి దూకి యువకుడు ఆత్యహత్య..

*దిండి-చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్యహత్య..

*రాజోలు మండలం శివకొటి గ్రామంలో చెందిన పోతురాజు రాజారావు(30)గా గుర్తింపు

*స్నేహితులు మధ్య గోడవలు కారణం అంటున్నా కుటుంబ సభ్యులు....

*గతరాత్రి స్నేహితులతో వెళ్ళగా అక్కడ ఘర్షణ జరిగిందని అనుమానం..

2020-10-26 15:25 GMT

విశాఖ

సింహాచలం

*రామావతారంలో స్వామి దర్శనం

*చెడుపై మంచి విజయం కోసం జమ్మి చెట్టు ను పూజించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం

*పాండవుల వనవాస సమయంలో జమ్మిచెట్టుపై ఆయుధాలు దాచి వనవాసం పూర్తి చేసుకొని కౌరవులపై విజయం సాధించారు

*శ్రీ రాములవారు సీత జాడ కోసం జమ్మిచెట్టుకు పూజలు చేసి సీతమ్మ జాడ ను తెలుసుకున్నారు

*అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తిరువీధి నిర్వహించారు

*సెమీ వృక్షానికి, స్వామివారి ఆయుధాలకు పూజలు జరిపిన అర్చకులు

*కోవిడ్ నేపథ్యంలో సింహగిరి పైనే ఉత్సవం.

*ప్రతి సంవత్సరం విజయదశమి రోజున సింహగిరి క్రింద స్వామివారి ఉద్యాన వనంలో సెమిపూజ ఉత్సవం దేవస్థానం నిర్వహించేది

Tags:    

Similar News