Srikakulam District Updates: శ్రీకాకుళం జిల్లాలో విషాదం..

శ్రీకాకుళం జిల్లా..

//భావనపాడు తీరంలో ఇద్దరు గల్లంతు..

//గల్లంతైన వారు పాతపట్నంకు చెందిన వంశీ(20), పొలాకి మండలం పిన్నింటి పేటకు చెందిన సురేష్(33)గా గుర్తింపు..

//సురేష్(33) మృతదేహం లభ్యం..

//వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..

Update: 2020-10-26 16:10 GMT

Linked news