Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates: ఈరోజు (26 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 26 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | దశమి ఉ.11-16వరకు తదుపరి ఏకాదశి | ధనిష్ఠ నక్షత్రం ఉ.07-40 వరకు తదుపరి శతభిషం | వర్జ్యం: మ.03-15 నుంచి 04-56 వరకు | అమృత ఘడియలు రా.01-21 నుంచి 02-42 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2:30 నుంచి 03:17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-59 | సూర్యాస్తమయం: సా.05-31

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati Updates: వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు సబ్సిడీ విడుదల...
    26 Oct 2020 4:23 PM GMT

    Amaravati Updates: వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు సబ్సిడీ విడుదల...

    అమరావతి..

    -వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ పంటలకు రూ. 113.11 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

    -జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు..

    -భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు.

    -గోదావరి, కృష్ణా, కుందూ నదుల వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ.

    -33 శాతానికంటే ఎక్కువగా దెబ్బ తిన్న పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

    -విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంత జిల్లాల్లోని రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

    -నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.

    -వర్షాలకు దెబ్బ తిన్న ఉద్యాన పంటలకు రూ. 22.59 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

    -మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సంభవించిన వరదలు.. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు.

    -నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపులు జరపాలని ఆదేశం.

    -విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల.

  • Kadapa District Updates: అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేస్తాం...
    26 Oct 2020 4:21 PM GMT

    Kadapa District Updates: అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి చేస్తాం...

    కడప :

    -జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కామెంట్స్ .....

    -ఖరీఫ్ సీజన్ లో విస్తారంగా కురిసిన వర్షాలు..

    -డెబ్బై సంవత్సరాల్లో ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు.

    -సీఎంగా జగన్ భాద్యతలు చేపట్టాక భారీ వర్షాలు..

    -జిల్లాలోని రిజర్వాయర్లలో 63టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగలిగాం...

    -ఇరిగేషన్ ప్రాజక్టుల విషయంలో కూలకుషకంగా చర్చించాం...

    -జిల్లాకు గుండెకాయ గండికోట ప్రాజెక్టు, గండికోట జలాశయంలో 17టీఎంసీల నీటి నిల్వ ఉంచాం....

    -గీతం యూనివర్సిటీ విషయంలో అనవసర రాద్దాంతం తగదు..

    -ప్రజలకు మేలు జరగకూడదనే విధంగా వ్యవహరించే ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యకరం.

  • Amaravati Updates: కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్...
    26 Oct 2020 4:15 PM GMT

    Amaravati Updates: కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్...

    అమరావతి

    -పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ భాద్యులు .

    చంద్రబాబు

    -ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.

    -రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది.

    -బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

    -రూ 430కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86% టిడిపి పూర్తిచేసింది.

    -123కిమీ కాలువ తవ్వకానికి గాను 121కిమీ పూర్తయ్యింది.

    -మిగిలిన 14% పనులను గత 18నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు.

    -2నెలల్లో చేయాల్సిన పని, 2సీజన్లు పూర్తయినా, 2ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.

    -86% పనులు టిడిపి పూర్తిచేస్తే, మిగిలిన 14% పూర్తి చేయడానికి చేతులు రావా..?

    -జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం.

    -పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

    -ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం.

    -అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.

    -రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా టిడిపి బాధ్యత.

    -ప్రతిపక్షం ప్రజాందోళనలకు పోటీ ఆందోళనలు వైసిపి జరపడం సిగ్గుచేటు.

    -నిరసన తెలిపే హక్కు బాధితులకు ఉంది. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు.

    -శాంతిని టిడిపి ప్రమోట్ చేస్తే, విధ్వంసాన్ని వైసిపి ప్రమోట్ చేస్తోంది.

    -మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ ఇలా దుర్మార్గ పాలన చేయరు.

    -ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడటం హేయం.

    -చిత్తూరు వైసిపి నాయకులు మిడిసి మిడిసి పడుతున్నారు.

  • Amaravati Updates: కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్...
    26 Oct 2020 4:15 PM GMT

    Amaravati Updates: కుప్పం టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్...

    అమరావతి

    -పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టిడిపి మండల పార్టీ భాద్యులు .

    చంద్రబాబు

    -ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో వైసిపి ఉద్రిక్తతలు సృష్టిస్తోంది.

    -రౌడీయిజం, గుండాయిజంకు పాల్పడుతోంది.

    -బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.

    -రూ 430కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 86% టిడిపి పూర్తిచేసింది.

    -123కిమీ కాలువ తవ్వకానికి గాను 121కిమీ పూర్తయ్యింది.

    -మిగిలిన 14% పనులను గత 18నెలల్లో వైసిపి ప్రభుత్వం పూర్తి చేయలేదు.

    -2నెలల్లో చేయాల్సిన పని, 2సీజన్లు పూర్తయినా, 2ఏళ్లు అవుతున్నా పూర్తి చేయక పోవడం కుప్పం పట్ల వైసిపి కక్ష సాధింపునకు నిదర్శనం.

    -86% పనులు టిడిపి పూర్తిచేస్తే, మిగిలిన 14% పూర్తి చేయడానికి చేతులు రావా..?

    -జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులకు టిడిపి హయాంలో నీళ్లిచ్చాం.

    -పులివెందులలో చీనీ చెట్లు ఎండిపోకుండా కాపాడాం.

    -ఎటువంటి వివక్షత లేకుండా అన్నిప్రాంతాలకు న్యాయం చేశాం.

    -అలాంటిది కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఏడాదిన్నరగా నిలిపేయడం వైసిపి కక్ష సాధింపు చర్య.

    -రైతులు, పేదల సమస్యలపై పోరాడటం ప్రతిపక్షంగా టిడిపి బాధ్యత.

    -ప్రతిపక్షం ప్రజాందోళనలకు పోటీ ఆందోళనలు వైసిపి జరపడం సిగ్గుచేటు.

    -నిరసన తెలిపే హక్కు బాధితులకు ఉంది. ప్రశ్నించే హక్కును అడ్డుకోరాదు.

    -శాంతిని టిడిపి ప్రమోట్ చేస్తే, విధ్వంసాన్ని వైసిపి ప్రమోట్ చేస్తోంది.

    -మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎవరూ ఇలా దుర్మార్గ పాలన చేయరు.

    -ప్రశాంతమైన కుప్పం నియోజకవర్గంలో వైసిపి రౌడీయిజానికి పాల్పడటం హేయం.

    -చిత్తూరు వైసిపి నాయకులు మిడిసి మిడిసి పడుతున్నారు.

  • Srikakulam District Updates: శ్రీకాకుళం జిల్లాలో విషాదం..
    26 Oct 2020 4:10 PM GMT

    Srikakulam District Updates: శ్రీకాకుళం జిల్లాలో విషాదం..

    శ్రీకాకుళం జిల్లా..

    //భావనపాడు తీరంలో ఇద్దరు గల్లంతు..

    //గల్లంతైన వారు పాతపట్నంకు చెందిన వంశీ(20), పొలాకి మండలం పిన్నింటి పేటకు చెందిన సురేష్(33)గా గుర్తింపు..

    //సురేష్(33) మృతదేహం లభ్యం..

    //వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు..

  • Atchannaidu Kinjarapu: టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు...
    26 Oct 2020 4:06 PM GMT

    Atchannaidu Kinjarapu: టీడీపీ పాదయాత్రతో జగన్ గుండెల్లో వణుకు...

    అమరావతి

    -కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

    -పాలనా వైఫల్యాలను పోలీసు లాఠీలతో కప్పిపెట్టాలనుకుంటున్నారు

    -తెలుగుదేశం అధికారంలో ఉండగా....కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లిచ్చాం. 13 జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో పనిచేశాం.

    -జగన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని ఒక వర్గానికి పరిమితం చేశారు.

    -వివక్షకు పాల్పడుతున్నారు. నాడు జగన్ రెడ్డి చేసిన పాదయాత్రకు సహకరించాం.

    -మేం ఇప్పుడు మీరు వ్యవహరిస్తున్నట్లు వ్యవహరిస్తే పాదయాత్ర చేసేవారా.?

    -ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా ఉండకూడదు అనేలా జగ్లక్ వ్యవహరిస్తున్నారు.

    -సొంతూళ్లలో ఉండనివ్వకుండా తరిమేస్తున్నారని ప్రశ్నిస్తే వేధించారు.

    -హంద్రీనీవాపై ప్రతిపక్షంలో ఉండగా అన్ని రకాలైన ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి..

    -నేడు నీళ్లివ్వమంటూ పాదయాత్ర చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు.?

    -జగన్ రెడ్డికి పరిపాలన చేతకాదు. ప్రజల సంతోషంగా ఉంటే పట్టదు.

  • Kannababu Comments: గీతం ఆక్రమణలు సమర్ధించడం దారుణం....
    26 Oct 2020 3:59 PM GMT

    Kannababu Comments: గీతం ఆక్రమణలు సమర్ధించడం దారుణం....

    అమరావతి

    *మంత్రి కన్నబాబు కామెంట్స్

    *రేపు సీఎం జగన్ వైఎస్ఆర్ రైతు భరోసా - పిఎం కిసాన్ కింద రెండో విడుత నగదు చెల్లింపు చేస్తారు

    *పెట్టుబడి సహాయం అందిస్తాం అని ఎన్నికలు ముందు హామీ ఇచ్చి అది జగన్ నిలబెట్టుకున్నారు

    *కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు

    *ఇప్పుడు 2000 రూపాయల చప్పున చెల్లిస్తాం

    *ఇటీవల గిరిజనులకు ఇచ్చిన భూమి కి కూడా రైతు భరోసా చెల్లిస్తాం

    *ఆ గిరిజనులకు సంబంధించి రూ. 11,500 చెల్లిస్తున్నాం

    *మొత్తం 50.47 లక్షల మంది రైతులకు నిధులు చలిస్తాం

    *కమ్యూనిస్ట్ లు ఎరజెండ ఎరాజెండ్ ఎనియల్లో అని అనడం మానేసి పచ్చ జెండా మోస్తున్నారు

    *ఇది వరకు పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలని, ఆక్రమణలు వద్దు అని ఆందోళన చేసే కమ్యూనిస్ట్ లు ఇప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు

    *కమిషన్ల కోసం కేంద్రం నుండి పోలవరం కడుతాం అని తీసుకున్నారు

    *లోకేష్ కి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కూడా రాదు

    *అమరావతి అని చెప్పి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశార

  • Vijayawada Updates:  విజయవాడలో కేసులన్నీ మా టీం ఛేధించారు...
    26 Oct 2020 3:38 PM GMT

    Vijayawada Updates: విజయవాడలో కేసులన్నీ మా టీం ఛేధించారు...

    విజయవాడ

    // హెచ్ఎం టీవీతో విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు

    // ఒక నెలలో మూడు హత్యలతో కత్తిమీద సాము చేసాం

    // విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా పూర్తి చెకింగ్ లు జరుగుతున్నాయి

    // కరోనా కారణంగా కార్డన్ సెర్చ్ ల జోలికి పోవడం లేదు

    // కేసు ఎంతటిదైనా ఛేధిస్తున్నాం

    //నగరంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి పరిస్ధితులను ఉపేక్షించేది లేదు

  • East Godavari Updates: రాజోలు మండలం శివకొటి గ్రామంలో విషాదం...
    26 Oct 2020 3:29 PM GMT

    East Godavari Updates: రాజోలు మండలం శివకొటి గ్రామంలో విషాదం...

    తూర్పు గోదావరి జిల్లా..రాజోలు

    *గోదావరిలోకి దూకి యువకుడు ఆత్యహత్య..

    *దిండి-చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి ఆత్యహత్య..

    *రాజోలు మండలం శివకొటి గ్రామంలో చెందిన పోతురాజు రాజారావు(30)గా గుర్తింపు

    *స్నేహితులు మధ్య గోడవలు కారణం అంటున్నా కుటుంబ సభ్యులు....

    *గతరాత్రి స్నేహితులతో వెళ్ళగా అక్కడ ఘర్షణ జరిగిందని అనుమానం..

  • Simhachalam Updates: సింహగిరిపై ఘనంగా జమ్మి వేట ఉత్సవం...
    26 Oct 2020 3:25 PM GMT

    Simhachalam Updates: సింహగిరిపై ఘనంగా జమ్మి వేట ఉత్సవం...

    విశాఖ

    సింహాచలం

    *రామావతారంలో స్వామి దర్శనం

    *చెడుపై మంచి విజయం కోసం జమ్మి చెట్టు ను పూజించి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విజయం సాధిస్తారని నమ్మకం

    *పాండవుల వనవాస సమయంలో జమ్మిచెట్టుపై ఆయుధాలు దాచి వనవాసం పూర్తి చేసుకొని కౌరవులపై విజయం సాధించారు

    *శ్రీ రాములవారు సీత జాడ కోసం జమ్మిచెట్టుకు పూజలు చేసి సీతమ్మ జాడ ను తెలుసుకున్నారు

    *అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను తిరువీధి నిర్వహించారు

    *సెమీ వృక్షానికి, స్వామివారి ఆయుధాలకు పూజలు జరిపిన అర్చకులు

    *కోవిడ్ నేపథ్యంలో సింహగిరి పైనే ఉత్సవం.

    *ప్రతి సంవత్సరం విజయదశమి రోజున సింహగిరి క్రింద స్వామివారి ఉద్యాన వనంలో సెమిపూజ ఉత్సవం దేవస్థానం నిర్వహించేది

Print Article
Next Story
More Stories