Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-12 02:42 GMT
Live Updates - Page 2
2020-11-12 03:23 GMT

Anantapur Updates: వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు..

అనంతపురం:

-ఎస్కే యూనివర్సిటీ లో వాటర్ వర్క్ లో పనిచేస్తున్న సిద్దయ్య ను ఉద్యోగం నుంచి తొలగించిన అధికారులు.

-రెండేళ్లుగా విధులకు హాజరు కాని సిద్దయ్య

-కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల ధ్రువపత్రం సమర్పణ

-విచారణ లో ఎటువంటి అనారోగ్యం లేదని నిర్ధారణ.

2020-11-12 03:21 GMT

Anantapur Updates: ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు..

అనంతపురం..

-అనంతపురం బెంగళూరు రైల్వే డివిజన్ పరిధిలో ఉత్తమ స్టేషన్ మేనేజర్ గా పుట్టపర్తి మేనేజర్ రామాంజనేయ గౌడుకి అవార్డు

-2019 - 2020 సంవత్సరానికి ఉత్తమ అవార్డుకు ఎంపికైన రామాంజనేయ గౌడ్

2020-11-12 03:18 GMT

Anantapur Updates: మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..

అనంతపురం:

-సోమందేపల్లె లో మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.

-పలుచోట్ల 50శాతానికి పైగా పట్టు ముడిసరుకు వినియోగిస్తున్నారని గుర్తించిన అధికారులు

2020-11-12 03:01 GMT

Kadapa Updates: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి కేసులో కదలిక...

కడప :

-మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో కదలిక...

-హైకోర్టు ఆదేశాలతో మూడో దఫా విచారణ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్న సిబిఐ...

-వివేకా హత్యకేసుకు సంబంధించి పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు...

-రెండు, మూడు రోజుల్లో సీబీఐ అధికారులు తిరిగి జిల్లాకు వచ్చి అవకాశం

-జిల్లాకు వచ్చిన అనంతరం పులివెందుల కోర్టు నుంచి రికార్డులు తీసుకునే అవకాశం ...

-ముగ్గురు అనుమానితుల నార్కో పరీక్షల నివేదిక, వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ వివరాలను కూడా పులివెందుల కోర్టు నుంచి తీసుకునే అవకాశం...

2020-11-12 02:58 GMT

Tirumala-Tirupati Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..

తిరుమల సమాచారం..

-నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,792 మంది భక్తులు.

-తలనీలాలు సమర్పించిన 9,896 మంది భక్తులు.

-నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు.

Tags:    

Similar News