Anantapur Updates: మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..
అనంతపురం:
-సోమందేపల్లె లో మరమగ్గాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.
-పలుచోట్ల 50శాతానికి పైగా పట్టు ముడిసరుకు వినియోగిస్తున్నారని గుర్తించిన అధికారులు
Update: 2020-11-12 03:18 GMT