2020-11-11 01:57 GMT
Chittoor district Updates: రేణిగుంట గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...
- రేణిగుంటలో యువకుడు పై హత్యాయత్నం.
- మద్యం మత్తులో పార్థబన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు యువకులు.
- ప్రాణబయం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టిన పార్థబన్.
- గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
- ముగ్గురి లో ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈ దాడికి సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.
2020-11-11 01:54 GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...
తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,239 మంది భక్తులు.
- తలనీలాలు సమర్పించిన 9,503 మంది భక్తులు.
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు.