Live Updates: ఈరోజు (11 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-11 01:29 GMT
Live Updates - Page 4
2020-11-11 01:57 GMT

Chittoor district Updates: రేణిగుంట గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన...

- రేణిగుంటలో యువకుడు పై హత్యాయత్నం.

- మద్యం మత్తులో పార్థబన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ముగ్గురు యువకులు.

- ప్రాణబయం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టిన పార్థబన్.

- గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు

- ముగ్గురి లో ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

- ఈ దాడికి సంబంధించిన పూర్తి తెలియాల్సి ఉంది.

2020-11-11 01:54 GMT

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

  తిరుమల సమాచారం

- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,239 మంది భక్తులు.

- తలనీలాలు సమర్పించిన 9,503 మంది భక్తులు.

- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.86 కోట్లు.

Tags:    

Similar News