Live Updates: ఈరోజు (05 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్-తెలంగాణ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-05 03:07 GMT
Live Updates - Page 2
2020-11-05 04:19 GMT

Guntur District Updates: పెదకూరపాడు మండలంలో దారుణం...

 గుంటూరు జిల్లా...

* పెదకూరపాడు మండలం 75 తాళ్ళూరులో దారుణం...

* హోటల్‌ యజమాని పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి...

* భైక్‌పై వచ్చి ముఖంపై స్ప్రేజల్లిన గుర్తుతెలియని వ్యక్తులు...

* హోటల్‌ వ్యర్ధాలను పోసేందుకు ఊరిబయటకు వెళ్ళిన బాష్యం బ్రహ్మయ్య..

* ముఖంపై మంటలతో ఇంటికి చేరుకుని ఆసుపత్రికి వెళ్ళేక్రమంలో మృతి......

2020-11-05 04:16 GMT

Kadapa District Updates: కరోనా ప్రారంభంలో ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేత....

కడప :

* రాయలసీమ తాప విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 600 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 6వ యూనిట్ సర్వీసులోకి తీసుకొనెందుకు ఉన్నతాధికారుల ఆదేశాల     జారీ...

* కరోనా ప్రారంభంలో ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా (1650 మెగా వాట్లు) నిలిపివేత....

* ఏపీఎస్ఎల్డీసీ గ్రిడ్ చీఫ్ ఇంజనీరు నుంచి ఆర్టీపీపీ చీఫ్ ఇంజనీరు కు అందిన ఆదేశాలు....

* ప్లాంటు ను స్టార్టప్ చేయడానికి అధికాల సమాయత్తం....

* నేటి నుంచి పనులు ప్రారంభించనున్న అధికారులు....

* సుమారు 8 నెలల తరువాత ఆర్టీపీపీ లో విద్యుత్ ఉత్పత్తి తిరిగీ ప్రారంభం....

* హర్షం వ్యక్తం చేస్తున్న అధికారులు,ఉద్యోగులు, కార్మికులు... 

2020-11-05 04:07 GMT

Somasila Dam Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం...

 నెల్లూరు...

-- ఇన్ ఫ్లో 9176 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 9050 క్యూసెక్కులు.

-- ప్రస్తుత నీటి మట్టం 75.285 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు

2020-11-05 04:04 GMT

Warangal Updates: ఖమ్మం- వరంగల్ హైవే పై లారీ ,డీసీఎం లు ఢీ...

 వరంగల్ అర్బన్ జిల్లా :

* మామూనూరు బొల్లికుంట క్రాస్ రోడ్డు ఖమ్మం- వరంగల్ హైవే పై లారీ ,డీసీఎం లు ఢీ.

* డీసీఎం డ్రైవర్ కు గాయాలు.

* ఆస్పత్రికి తరలించిన మామునూరు పోలీసులు

2020-11-05 04:00 GMT

Tirumala Updates: వసతి భవనాలను టీటీడీకి అప్పగిస్తున్న జిల్లా అధికారులు...

 తిరుపతి

- తిరుపతిలో కోవిడ్ సెంటర్లు ఖాళీ కావడంతో వసతి భవనాలను టీటీడీకి అప్పగిస్తున్న జిల్లా అధికారులు

- ప్రస్తుతం ఖాళీ అయిన విష్ణునివాసం, మాధవం, శ్రీనివాసం టీటీడీకి అప్పగించిన అధికారులు

- తిరిగి తీసుకున్న భవనాల్లో శానిటైజేషన్ చేస్తున్న టీటీడీ సిబ్బంది

- యథావిధిగా భక్తులకు గదులు కేటాయించేందుకు సిద్దం చేస్తున్న టీటీడీ

- రుయా, స్విమ్స్ ఆస్పత్రుల్లో మాత్రమే కరోనాకు చికిత్స

2020-11-05 03:49 GMT

Nalgond District Updates: కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన...

  నల్గొండ :

* ఇవాళ ఉదయం పదిగంటలకు కలెక్టరేట్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆందోళన..

* సన్నరకం ధాన్యం కు 2500 ఇవ్వాలని ,ఐకెపి సెంటర్ల లో ధాన్యం కోనాలని ఆందోళన...

* హాజరుకానున్న టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి..

2020-11-05 03:40 GMT

laxmi Barrage Updates: లక్ష్మీ బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

*4 గేట్లు ఎత్తిన అధికారులు

*పూర్తి సామర్థ్యం 100.00 మీటర్లు

*ప్రస్తుత సామర్థ్యం 98,80 మీటర్లు

*ఇన్ ఫ్లో 28,700 క్యూసెక్కులు

*ఔట్ ఫ్లో 15,800 క్యూసెక్కులు

2020-11-05 03:37 GMT

Vikarabad Updates: బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం...

వికారాబాద్ జిల్లా:

- పరిగి హైదరాబాద్ - బీజాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..

- ఎదురెదురుగా వస్తూ ఢీ కొన్న రెండు లారీలు..

- ఒకరి పరిస్థితి విషమం,లారీ లో ఇరుక్కున్న మరో వ్యక్తి..

- ఘటన జరిగి గంట గడచిన స్పందించని పోలీసులు,108..

2020-11-05 03:32 GMT

Kandaleru Dam Updates: కండలేరు జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..

నెల్లూరు :

-- ఇన్ ఫ్లో 9774క్యూసెక్కులు.ఔట్ ఫ్లో 3450 క్యూసెక్కులు.

-- ప్రస్తుత నీటి మట్టం 59.692 టీఎంసీలు.పూర్తి నీటి మట్టం 68 టీఎంసీలు.

2020-11-05 03:25 GMT

Tirumala-Tirupati Updates: ఈరోజు నుండి శ్రీవారి మెట్టు కాలి నడక మార్గంలో భక్తులకు అనుమతి..

తిరుమల:

-230 రోజుల తర్వాత శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతిస్తు టీటీడీ నిర్ణయం

-ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి

-దర్శన టోకెన్లు పొందిన భక్తులకు తిరుమలకు మాత్రమే అనుమతి

-యథావిధిగా కొనసాగనున్న అలిపిరి నడక మార్గం

Tags:    

Similar News