పవన్‌పై ఎమ్మెల్యే రోజా కామెంట్స్

Update: 2018-02-19 05:48 GMT

పార్లమెంట్ లో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్దంగా ఉందని టీడీపీ, కాంగ్రెస్ ఎంపీల మద్దతు కూడగట్టే సత్తా పవన్ కల్యాణ్ కుందా అని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరింది. ఇవాళ తిరుమలకు వచ్చిన ఆమె.. వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకుంది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. జేఎఫ్ సీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 
 

Similar News