టీఆర్ఎస్‌కు మరో ఝలక్‌ ...పార్టీని వీడేందుకు సిద్ధమైన తాజా మాజీ ఎమ్మెల్యే

Update: 2018-09-29 06:17 GMT

ఎన్నికల వేళ టీఆర్ఎస్‌కు తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ ఊహించని ఝలక్ ఇచ్చారు. పార్టీ టికేట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో  టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆయన కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో చేరనున్నారు.  

Similar News