జగన్‌పై దాడి...సురేశ్‌ ప్రభు దిగ్భ్రాంతి...

Update: 2018-10-25 10:45 GMT

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌‌లో జరిగిన దాడిపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీఐఎస్‌‌ఎఫ్‌ సహా అన్ని సంస్థలను దర్యాప్తునకు ఆదేశించినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పౌర విమానయానశాఖ కార్యదర్శిని ఆదేశించానని సురేష్ ప్రభు ప్రకటించారు.

Similar News