కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా...

Update: 2018-11-06 05:23 GMT

కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్రగాయాలు అయ్యాయి.రాయచోటి నుంచి 60 మంది ప్రయాణికులతో సుండుపల్లి వెళ్తుండగా అన్నంపల్లి సమీపంలో బస్సు బోల్తాపడింది. గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Similar News