అరకు దాడిలో పారిపోయిన ఆ ఇద్దరు ఎవరు...కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు బృందం

Update: 2018-09-25 05:52 GMT

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావ్‌, మాజీ ఎమ్మెల్యే శివారి సోమ హత్యలపై ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. కీలక ఆధారాలను సేకరించిన అధికారులకు.. ఓ వీడియో ఫూటేజ్‌ లభించింది. దీంట్లో జంట హత్యల తర్వాత ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నట్లు కనిపించింది. దీంతో ఆ ఇద్దరు ఎవరన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంట హత్యల్లో కీలక పాత్ర పోషించారా..? లేక మావోయిస్టు దళ సభ్యులా అని విచారిస్తున్నారు. 

Similar News