కాల్పుల ఒప్పందానికి పాక్ తూట్లు..జవాన్ మృతి

Update: 2018-11-10 08:21 GMT

కాల్పుల ఒప్పందానికి మరో సారి పాక్ తూట్లు. పాకిస్థాన్ సరిహద్దుల్లో ప్రత్యేర్థే టార్గెట్ గా పాక్ సైన్యం విరుచుకపడుతుంది. నేటి ఉదయం సుందర్ బానీ సెక్టార్ లో పాక్ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను తీవ్రగాయాలతో కోన ఉపిరితో కొట్టు మిట్టడుతూ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇదే సమయంగా పాక్ కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది.   
 

Similar News