క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. తెలంగాణ ప్రజలకు హెచ్చరిక!

Update: 2018-06-02 03:41 GMT

రాష్ట్రంలో నెలకొన్న క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రానున్న  48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కాగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది, ప్రజలు ఒంటరిగా పొలాల్లో , ఎత్తు ప్రదేశాల్లో ఉండొద్దని.. దీనివల్ల పిడుగును ఆకర్షించే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.   

Similar News