చినజీయర్‌ ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌

Update: 2018-11-10 11:51 GMT

శంషాబాద్ లోని దివ్యసాకేతాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం సందర్శంచి ప్రత్యేకపూజలు పార్థనలు జరిపించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్‌ స్వామిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కెసిఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు. ఎప్పటిలాగే ఎన్నికలకు ముందు స్వామి చినజీయర్ స్వామి ఆశ్సీసులు తీసుకోవడం కెసిఆర్ కు అలావాటే. ముందస్తు ఎన్నికలకు ఆశ్రమాన్ని దర్శించి స్వామివారి ఆశ్సీసులు పొందారు.
 

Similar News