వైఎస్సార్‌ సీపీలో చేరిన రామచంద్రయ్య

Update: 2018-11-13 08:42 GMT

ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఎట్టకేలకు వైసీపీ గూటికి చేరారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ నేడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకండువా కప్పి ఆహ్వానించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో రామచంద్రయ్యతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీ తీర్ధంపుచ్చుకున్నారు.

Similar News