జగన్ ఆరు నెలల పాలనపై.. పవన్ ఆరు పదాల ట్వీట్..

Update: 2019-11-23 07:57 GMT
పవన్ కళ్యాణ్

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావడంతో సీఎం జగన్‌పై సెటైరికల్‌గా విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆరు నెలల పాలనపై ఆరు ముక్కల్లో అంటూ ట్వీట్ చేశారు. గడిచిన ఆరునెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్న ఆయన కేవలం విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ తొలి ట్వీట్ చేశారు. అనంతరం ఆ ఆరు పదాలకు ఒక్కో ట్వీట్ చేస్తూ వివరణ ఇచ్చారు.



 





Tags:    

Similar News