Raghurama Krishna Raju petition in High court: షోకాజ్ నోటీసుపై హై కొర్టుకెక్కిన రఘురామరాజు

Update: 2020-07-03 02:28 GMT

Raghurama Krishna Raju petition in High court: తనకు షో కాజ్ నోటీసు జారీ పై ఏపీ హై కోర్టులో పిటిషన్ వేశారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. షోకాజ్ నోటీసులోని లోపాలపై ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత వచ్చే వరకు తదుపరి ఎలాంటి చర్యలు ఉండరాదని హై కోర్టును కోరిన నరసాపురం ఎంపీ.

జూన్ 29న తాను ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన పిటిషన్ పై ఇంకా సమాధానం రావాల్సి వుందని తెలిపిన ఎంపీ. వైఎస్ఆర్సీపీ పేరున మరో పార్టీ వున్నందున ఈ షోకాజ్ నోటీస్ చెల్లుతుందా లేదా కూడా ఎన్నికల కమిషన్ ను వివరణ కోరినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు రఘు రామకృష్ణ రాజు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తనపై చర్య తీసుకోవాలంటే క్రమశిక్షణా కమిటీ సమావేశం కావాలన్న నిబంధన పాటించలేదని కోర్టుకు చెప్పనున్న రఘురామ కృష్ణంరాజు.

Tags:    

Similar News