వైసీపీ నాయకుడిపై మహిళ ఫిర్యాదు..తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని వివాహిత ఆరోపణ

Update: 2019-10-28 06:12 GMT

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం ఈదుల బలపురం గ్రామంలో వైసీపీ నాయకుడు తనను వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. తన కోరిక తీర్చాలంటూ తనను రోజూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వివాహిత వాపోయింది. అంతేకాక తన భర్తను బంధించి తనపై అత్యాచారం చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వైసీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిని అరెస్ట్ చేసి శిక్షించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Tags:    

Similar News