Guntur: గుంటూరు జిల్లాలో కొండక్కిన కూరగాయల ధరలు

Guntur: రైతుబజార్‌లో రాజ్యమేలుతున్న దళారులు,

Update: 2023-06-21 07:19 GMT

Guntur: గుంటూరు జిల్లాలో కొండక్కిన కూరగాయల ధరలు

Guntur: కూరగాయలు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఏ కూరగాయ చూసినా కిలో 50 రూపాయల పలుకుతోంది. ఆరుగాలం పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతులు పంట పండించి నష్టాలు ఎదుర్కొంటున్నారు. దళారులు, వ్యాపారులు రాజ్యమేలుతున్నారు. ధరను వ్యాపారులు డిసైడ్ చేస్తున్నారని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News