శ్రీవారి భక్తులకు టీటీడీ న్యూ ఇయర్ గిఫ్ట్

Update: 2019-12-31 09:24 GMT
తిరుమల

తిరుమల శ్రీవారి భక్తులకు నూతన సంవత్సర కానుక ప్రకటించింది టీటీడీ. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూ ఇవ్వాలని నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి నుంచి ఈ ఉచిత లడ్డూ ప్రసాదం అమలు చేయనున్నారు. ప్రస్తుతం నడకదారి భక్తులకు మాత్రమే ఉచిత లడ్డూ ఇస్తున్నారు. అయితే నేరుగా కౌంటర్‌లో ఎన్ని లడ్డూలైనా కొనేందుకు అవకాశం కల్పించింది టీటీడీ. టీటీడీ ప్రకటన ప్రకారం నెలకు 24 లక్షల లడ్డులను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News