Thammineni Seetharam: ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం లాక్కోవట్లేదు

Thammineni Seetharam: రాజకీయ నాయకులకు పాజిటివ్ దృక్పధం అవసరం

Update: 2021-11-14 09:43 GMT

ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ లాక్కోవడం లేదన్న తమ్మినేని సీత రామ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

Thammineni Seetharam: ఏ పొలిటీషియన్‌కైనా పనిచేసేటప్పుడు పాజిటివ్ దృక్పధం ఉండాలన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. లేకపోతే సమస్యలు తప్పవని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష టీడీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడంలేదన్న తమ్మినేని.. ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం లాక్కోవడం లేదన్నారు. ఇదే సమయంలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు ఢోకా లేదన్నారు స్పీకర్ తమ్మినేని.

Tags:    

Similar News