టీచర్ బదిలీతో విద్యార్ధుల కంటతడి.. టీచర్ వెళ్లకుండా అడ్డుపడ్డ విద్యార్ధులు

Update: 2019-11-28 07:57 GMT
టీచర్

చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయురాలు బదిలీపై వెళ్తుండగా కన్నీటిపర్యంతం అయ్యారు విద్యార్ధులు. శాంతిపురం మండలం సి.బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు వేదవతి బదిలీ అయ్యింది. పాఠశాల విడిచి వెళ్తున్న ఉపాధ్యాయురాలిని విద్యార్ధులు అడ్డుకున్నారు. ఎంతో చక్కగా బోధన చేస్తున్న టీచర్ బదిలిని నిలిపి వేయాలని కోరారు.

Full View 

Tags:    

Similar News