రేషన్ బియ్యం సీజ్: ఇరువురు వ్యక్తుల పై కేసు నమోదు
జగ్గయ్యపేట సీతారాంపురం లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.
జగ్గయ్యపేట సీతారాంపురం లోని యాదవ్ ల బజార్ లొ టాటా ఎ.సి వ్యాన్ లో అక్రమంగా రవాణాకు పాల్పడుతున్న 18 కింటాల రేషన్ బియ్యం సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులపై పోలీసులు
క్రిమినల్ కేసు నమోదు చేశారు.