Sajjala: టీడీపీ నేతలది ఉగ్రవాద ఆలోచన.. పట్టాభి మదమెక్కి మాట్లాడుతున్నాడు..

Sajjala: టీడీపీ నేతలది ఉగ్రవాద ఆలోచన.. పట్టాభి మదమెక్కి మాట్లాడుతున్నాడు..

Update: 2023-02-22 12:14 GMT

Sajjala: టీడీపీ నేతలది ఉగ్రవాద ఆలోచన.. పట్టాభి మదమెక్కి మాట్లాడుతున్నాడు..

Sajjala: రెచ్చగొట్టడం.. దాడులకు ప్రేరేపించడం.. చివరకు అధికార పార్టీపై నిందలు వేయడం టీడీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు సజ్జల. ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. టీడీపీ నేతల్లోని ఉగ్రవాద ఆలోచనా విధానం.. ఆర్‌డీఎక్స్‌ కంటే ప్రమాదకరంగా మారిందన్నారు సజ్జల.

పట్టాభి మదమెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు సజ్జల. బూతులు తిట్టడంలో పరీక్ష పెడితే డిస్టింక్షన్‌లో పాసవుతాడన్నారు. పట్టాభి గన్నవరం వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన సజ్జల.. అతను రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందన్నారు.

Tags:    

Similar News