Pattabhi: జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల

Pattabhi: రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదలయ్యారు.

Update: 2021-10-23 15:30 GMT

Pattabhi: జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదల

Pattabhi: రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి టీడీపీ నేత పట్టాభి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. కాగా వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం పోలీసులు పట్టాభి అరెస్టులో సరైన విధానాన్ని అమలు చేయలేదని, రిమాండ్‌ రిపోర్ట్‌ తప్పులతడకగా ఉందని పేర్కొంది. 41 ఏ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News