G V Anjaneyulu: ఈ నెల 17న పల్నాడు జిల్లా బొపూడిలో ప్రతిపక్షాల బహిరంగ సభ

G V Anjaneyulu: వైసీపీపై వ్యతిరేకతను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం

Update: 2024-03-13 14:36 GMT

G V Anjaneyulu: ఈ నెల 17న పల్నాడు జిల్లా బొపూడిలో ప్రతిపక్షాల బహిరంగ సభ

G V Anjaneyulu: వైసీపీ విధ్వంస పాలనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. ఈ నెల 17న పల్నాడు జిల్లా బొపూడిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సభకు లక్షలాది మంది హాజరుకాబోతున్నట్లు తెలిపారు ఆంజనేయులు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఈ సభకు హాజరుకాబోతున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్తామంటోన్న మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్.

Tags:    

Similar News