Dwarampudi: పట్టాభిని కాకినాడలోనే తన్నేవాళ్లం

Dwarampudi: కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2021-10-22 11:18 GMT

Dwarampudi: పట్టాభిని కాకినాడలోనే తన్నేవాళ్లం

Dwarampudi: కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేత పట్టాభిని కాకినాడలోనే తన్నేవారిమని, వైసీపీ నాయకులు వారించడంతోనే వదిలేసామన్నారు. ఇదే సమయంలో తనను వంగవీటి రంగా అనుచరుడిగా చెప్పిన ద్వారంపూడి రంగా హత్య సమయంలో కాకినాడలో తామే విధ్వంసం చేశామన్నారు. నాలుగు రోజుల కర్ఫ్యూ తర్వాతే పరిస్థితి అదుపులోకి వచ్చిందన్న ద్వారంపూడి కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

Tags:    

Similar News