తిరుమల శ్రీవారిని దర్శించుకున్నహీరో సాయి ధరమ్ తేజ్

ఈనెల 20వ తేదీ ప్రతి రోజు పండగ చిత్రం విడుదలకానున్న సందర్భంగా.. చిత్రం విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నానన్నారు.

Update: 2019-12-14 04:03 GMT

తిరుమల శ్రీవారిని హీరో సాయిధరమ్‌ తేజ్‌ దర్శించుకున్నారు. ఈనెల 20వ తేదీ ప్రతి రోజు పండగ చిత్రం విడుదలకానున్న సందర్భంగా.. చిత్రం విజయవంతం కావాలని స్వామి వారిని  కోరుకున్నానన్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకొని... సిినిమా సక్సెస్‌ కావాలని కోరుకోవడం అలవాటన్నారు. సుబ్బు అనే కొత్త దర్శకుడితో సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమా చేస్తున్నట్లు తెలిపారు.



Tags:    

Similar News