Breaking News: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
Breaking News: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
Breaking News: వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
Four MLAs: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది వైసీపీ. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవిలపై వేటు వేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. క్రాస్ ఓటింగ్పై పార్టీలో అంతర్గత దర్యాప్తు చేసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.