టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని నివాసానికి చేరుకుని చింతమనేని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవల రిమాండ్ నుంచి బెయిల్పై విడుదలైన చింతమనేని వైసీసీ తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నారు.