Andhra Pradesh: పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది.

Update: 2021-07-31 15:30 GMT

Andhra Pradesh: పెన్షనర్లకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. పెన్షనర్లకు 3.144 శాతం మేర డీఏ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏను 2019 జనవరి 1వ తేదీ నుంచి వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా కొత్త పెంపుతో పెన్షనర్ల డీఏ 33.536 శాతానికి పెరిగింది. 021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్‌ చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News