జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్‌

CM Jagan Spandana Video Conference: పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు సీఎం జగన్‌.

Update: 2022-02-02 15:00 GMT

జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్‌

CM Jagan Spandana Video Conference: పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు సీఎం జగన్‌. జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని, ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని ఆలస్యం జరగకుండా కారుణ్య నియామకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని, జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు ఇవ్వాలని సూచించారు. ఇక ఉద్యోగులకు మంచి జరగాలన్న ఉద్దేశంతో 60 నుంచి 62 ఏళ్లకు సర్వీసును పెంచామన్నారు.

Tags:    

Similar News