అధికారులతో సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌

Update: 2019-11-19 10:21 GMT
జగన్‌

ఏపీ సీఎం జగన్‌ ఇవాళ వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బార్ల విధానంపై సీఎం అధికారులతో సమీక్షించారు. అలాగే చక్కెర కర్మాగారాలు, డెయిరీలపై అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. ఆర్థికశాఖపై కూడా సీఎం జగన్‌ సమీక్షించనున్నారు




Tags:    

Similar News