ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

Visakhapatnam: సీఎం జగన్ విశాఖ తూర్పు నావికా దళ కేంద్రంలో పర్యటించారు.

Update: 2022-02-27 11:24 GMT

ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

Visakhapatnam: సీఎం జగన్ విశాఖ తూర్పు నావికా దళ కేంద్రంలో పర్యటించారు. తూర్పు నావికా దళం ముఖ‌్యమంత్రికి గౌరవ వందనం చేసింది. ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను సీఎం జాతికి అంకితం చేశారు. నేవల్ డాక్ యార్డులో INS విశాఖ యుద్ధ నౌకను సీఎం జగన్ సందర్శించారు. విశాఖ యుద్ధనౌకను ఆయన జాతికి అంకితం చేశారు. జలాంతర్గామి INS వేలను జగన్ సందర్శించారు.

కాసేపట్లో ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్ మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ముఖ‌్యమంత్రి ప్రారంభించనున్నారు. గంటన్నరపాటు సముద్రంలో, గగనతలంలో జరిగే విన్యాసాలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి 39 దేశాల ప్రతినిధులు, 13దేశాల యుద్ధ నౌకల సిబ్బంది పాల్గొననున్నారు.

Tags:    

Similar News