Guntur: గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం

Guntur: గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Update: 2021-04-21 11:14 GMT

Guntur: గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం

Guntur: గుంటూరు జిల్లా కోర్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో న్యాయమూర్తులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాదులున్నారు. కొవిడ్‌ చికిత్స పొందుతూ కోర్టు అసిస్టెంట్ నాజర్‌గా పనిచేస్తున్న రవి ఇవాళ మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు న్యాయమూర్తులు, ఇద్దరు బార్ కౌన్సిల్‌‌ సభ్యులు, న్యాయశాఖ సిబ్బంది కరోనాతో వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags:    

Similar News