Laxmareddy: ఈ సభతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఊపు వస్తుంది

Laxmareddy: ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పట్టులేదు

Update: 2023-10-18 08:41 GMT

Laxmareddy: ఈ సభతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఊపు వస్తుంది

Laxmareddy: కాసేపట్లో జడ్చర్లలో గులాబీ దళపతి పర్యటించనున్నారు. జడ్చర్ల బహిరంగ సభలో పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు. సభకు భారీగా జనసమీకరణ చేసేలా అక్కడి నేతలు ప్రణాళిక చేశారు. ఇక ఈ సభతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లాలో ఊపు వస్తుందని.. జిల్లాలో 14 సీట్లను బీఆర్ఎస్‌ కైవసం చేసుకోబోతోందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పట్టులేదంటున్న లక్ష్మారెడ్డి.

Tags:    

Similar News