ఫారెస్ట్‌ అధికారులను అడ్డుకున్న గిరిజనులు

Update: 2019-07-19 15:39 GMT

నల్గొండ జిల్లా పలుగుతండాలో అటవీ భూమిలో మొక్కలు నాటడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులను.. స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గిరిజనుల‌ వాగ్వాదం తో వెనుదిరిగిన‌ అధికారులు

Tags:    

Similar News