MLA Raja Singh: బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోం
MLA Raja Singh: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులను హింసించరాదు
MLA Raja Singh: బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోం
MLA Rajasingh: డీజీపీ, సీపీలకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు రాశారు. ఈనెల 29న బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలను కోస్తే ఊరుకోమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆవులు, దూడలను హింసించవద్దన్నారు. మేకలు, గొర్రెలు కోసుకుని బక్రీద్ చేసుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.