Jagadish Reddy: కాంగ్రెస్‌‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Jagadish Reddy: లక్ష మంది రైతులు కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు

Update: 2023-06-08 04:22 GMT

Jagadish Reddy: కాంగ్రెస్‌‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Jagadish Reddy: దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే సూర్యాపేట జిల్లాను కాళేశ్వరంలో జలాలు సస్యశ్యామలం చేశాయని జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే లక్ష మంది రైతులు కాళేశ్వరం జలాలకు పూజలు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధిస్తుందంటున్న మంత్రి జగదీష్ రెడ్డి.

Tags:    

Similar News