మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో.. రూ.2కోట్ల నగదు సీజ్

IT Raids: మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లల్లో ఐటీ రైడ్స్

Update: 2022-11-22 09:35 GMT

మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో.. రూ.2కోట్ల నగదు సీజ్ 

IT Raids: మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఏకకాలంలో మల్లారెడ్డితో పాటు అతని బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కళాశాలలు, ఆఫీస్‎లలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి బంధువు త్రిశూల్‌రెడ్డి ఇంట్లో సుమారు 2 కోట్ల రూపాయల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.

Tags:    

Similar News