DK Aruna: మళ్లీ మోడీ ప్రధాని అయితేనే ప్రజల క్షేమంగా ఉంటారు

DK Aruna: ఇవి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు

Update: 2024-05-05 06:32 GMT

DK Aruna: మళ్లీ మోడీ ప్రధాని అయితేనే ప్రజల క్షేమంగా ఉంటారు

DK Aruna: ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశంలో ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారో...? ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలో నిర్ణయించే ఎన్నికలని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. గద్వాల పట్టణంలోని తేరు మైదానంలో జరిగిన విజయ సంకల్ప సభ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి మురుగన్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని తెలిపారు డీకే అరుణ. దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలన్నారు.

Tags:    

Similar News