బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు తోడు దొంగలు: భట్టి విక్రమార్క

Update: 2021-03-02 10:54 GMT

బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు తోడు దొంగలు: భట్టి విక్రమార్క

బీజేపీ, టీఆర్‌ఎస్ రెండు పార్టీలు తోడు దొంగలని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తులు సృష్టిస్తే బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో లక్షా 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి విధివిధానాలు కూడా రూపొందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలన్నారు.

Full View


Tags:    

Similar News