‌Hyderabad: హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఉద్రిక్తత

‌Hyderabad: హనుమాన్‌ ఆలయం వద్దకు భారీగా చేరుకున్న హిందూ సంఘాలు * లోపలికి అనుమతించని పోలీసులు

Update: 2021-09-07 07:34 GMT

ఫిలింనగర్ లో పోలీసులు మరియు హిందూ సంఘాల మధ్య ఘర్షణ

Hyderabad: హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్‌ ఆలయం వద్దకు భారీగా చేరుకున్న హిందూ సంఘాల నాయకులు.. దర్శనానికి అనుమతించాలంటూ నిరసనకు దిగారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. హిందూ సంఘాలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరును నిరసిస్తూ.. ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అడ్డుకున్న పోలీసులు.. యువకుడితో పాటు మరో 150 మందిని అరెస్ట్ చేశారు. 

Full View


Tags:    

Similar News