CM Kcr: రుతుపవనాల ఆలస్యం, ఖరీఫ్ సాగుకు నీటి సరఫరాపై చర్చ
CM Kcr: భేటీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు
CM Kcr: రుతుపవనాల ఆలస్యం, ఖరీఫ్ సాగుకు నీటి సరఫరాపై చర్చ
CM Kcr: సచివాలయంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్శాఖ అధికారులు హాజరయ్యారు. రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో. రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇక జలాశయాల్లో నీటి నిల్వతో పాటు. సంబంధిత విషయాలపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారు.