Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

Hyderabad: హైదరాబాద్ లోని షనాజ్ గంజ్ ,సుల్తాన్ బజార్ పీఎస్‌లల్లో కేసులు

Update: 2022-04-12 14:48 GMT

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. శ్రీరామ శోభాయాత్రలో రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణవచ్చాయి. హైదరాబాద్ లోని షనాజ్ గంజ్ ,సుల్తాన్ బజార్ పీఎస్‌ల్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 188, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద FIR నమోదు చేశారు పోలీసులు. 

Tags:    

Similar News