India vs England: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్రిటన్ ప్రధాని గుడ్‌న్యూస్

India vs England: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్రిటన్ ప్రధాని గుడ్‌న్యూస్ చెప్పారు.

Update: 2021-07-06 11:06 GMT

India vs England: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్రిటన్ ప్రధాని గుడ్‌న్యూస్

India vs England: భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్రిటన్ ప్రధాని గుడ్‌న్యూస్ చెప్పారు. కోవిడ్ సెకండ్‌వేవ్ నుంచి కోలుకుంటున్న వేళ అక్కడ అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించారు. ఈనెల 19 నుంచి కోవిడ్ బ్రిటన్‌లో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 4 నుంచీ ప్రారంభమయ్యే భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు పూర్తిస్థాయిలో అభిమానులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ ప్రధాని ప్రకటనతో క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున టికెట్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Tags:    

Similar News