Southwest Monsoon: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: రాగల 40 గంటల్లో కేరళ, దక్షిణ తమిళనాడులోకి రుతుపవనాలు

Update: 2023-06-08 08:32 GMT

Southwest Monsoon: కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాగల 48 గంటల్లో కేరళ అంతటా..తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాగా ఇప్పటికే ఏడు రోజుల ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. మరో వారం రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అధికారికంగా ప్రకటించింది.

Tags:    

Similar News