Breaking News: బీజేపీ ఎంపీకి తీవ్ర అస్వ‌స్థ‌త.. ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలింపు

Update: 2021-03-06 11:58 GMT

బీజేపీ ఎంపీకి తీవ్ర అస్వ‌స్థ‌త.. ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలింపు

Breaking News: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ హటాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఆమెను హుటాహుటిన ప్రత్యేక ఛార్టర్ విమానంలో ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రికి తరలించారు. ప్రగ్యా ఠాకూర్ కు తీవ్ర శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. భోపాల్‌లోని ఎంపీ కార్యాల‌యం అధికారులు ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.

Tags:    

Similar News