Brahmanandam: తిరుమల శ్రీవారి సేవలో నటుడు బ్రహ్మానందం
Brahmanandam: దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసిన టీటీడీ
Brahmanandam: హాస్య నటుడు బ్రహ్మానందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.